ఘనంగా షిరిడీ సాయిబాబా చిత్రపటం ఊరేగింపు

67చూసినవారు
కళ్యాణదుర్గం పట్టణంలో ఆదివారం గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా చిత్రపటాన్ని సాయిబాబా దేవాలయం నుంచి ప్రధాన కూడళ్లలో ఊరేగింపు నిర్వహించారు. అడుగడుగునా భక్తులు స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి చిత్రపటం ఊరేగింపు కార్యక్రమంలో భక్తులు పాల్గొని డప్పుల వాయిద్యాలకు నృత్యాలు చేశారు. స్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్