కళ్యాణదుర్గం: ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో పిచ్చి మొక్కల తొలగింపు

79చూసినవారు
కళ్యాణదుర్గం: ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో పిచ్చి మొక్కల తొలగింపు
కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో పిచ్చి మొక్కలు పెరిగి, చెత్త పేరుకుపోవడంతో రోగులు తీవ్ర అసౌకర్యానికి గురి అవుతున్నారని భావించిన జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీ నరసయ్య, ఎమ్మెల్యే సురేంద్రబాబు సూచనలతో శుక్రవారం జేసీబీ యంత్రంతో తొలగించారు. లక్ష్మీనరసయ్య మాట్లాడుతూ ఆరోగ్యాన్ని కాపాడాల్సిసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణం అనారోగ్యాన్ని పంచుతోందని అపరిశుభ్రతను తొలగించినట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్