విజయవాడ వరద బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

70చూసినవారు
కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు ఆదేశాల మేరకు గురువారం కూడా విజయవాడలో వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే సురేంద్రబాబు అనుచరులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిత్యావసర సరుకులను వరద బాధితులకు పంపిణీ చేశారు. విజయవాడలోని 42వ డివిజన్ లో వాహనాల నుంచి నిత్యావసర సరుకులను వరద బాధితులకు పంపిణీ చేశారు. అర్ధరాత్రి వరకు టీడీపీ నాయకులు వరద బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్