అయ్యో.. ఎంత ఘోరం.. అక్కడికక్కడే వ్యక్తి మృతి

65చూసినవారు
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలోని ముద్ధి నాయనపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి, అనంతపురం నుండి ముద్ధి నాయనపల్లికి వెళ్తుండగా, కాలువపల్లి పెన్నా నదిపై అదుపుతప్పిన ద్విచక్ర వాహనం కింద పడిపోయింది. ఈ ఘటనలో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు గుర్తించారు. వెంటనే అంబులెన్స్ కు సమాచారం అందించి, మృతదేహాన్ని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్