ప్రభుత్వం ప్రకటించిన పెట్టుబడి రైతుల ఖాతాలోకి జమచేయాలి

83చూసినవారు
ప్రభుత్వం ప్రకటించిన పెట్టుబడి రైతుల ఖాతాలోకి జమచేయాలి
కళ్యాణదుర్గం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సోమవారం జిల్లా రైతాంగ సమస్యల గురించి అలాగే ప్రభుత్వం ప్రకటించిన పెట్టుబడి సాయం రూ. 20వేలు రైతుల ఖాతాలోకి‌ జమ చేయాలని కోరుతూ సిపిఎం పార్టీ, ఎపి రైతు సంఘం ఆధ్వర్యంలో తహసీల్దారుకి వినతిపత్రం అందజేశారు. సిపిఎం జిల్లా సభ్యులు అచ్యుత్ ప్రసాద్ మాట్లాడుతూ 2023 ఖరీఫ్ రబీలో తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడిందన్నారు.

సంబంధిత పోస్ట్