శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న భట్టి

60చూసినవారు
శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న భట్టి
శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారిని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇవాళ దర్శించుకున్నారు. సతీసమేతంగా ఆలయానికి వెళ్లిన భట్టి దంపతులకు ఆలయ మర్యాదలతో ఆలయ ఈవో పెద్దిరాజు, అర్చకులు స్వాగతం పలికారు. శ్రీస్వామి అమ్మవారిని దర్శించుకుని భట్టి విక్రమార్క ప్రత్యేక పూజలు చేశారు. డిప్యూటీ సీఎం వెంట మంత్రి జూపల్లి కృష్ణారావు, తెలంగాణకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్