బ్రహ్మసముద్రం మండలంలో వైసీపీకి షాక్ ఇచ్చిన వాల్మీకులు

577చూసినవారు
బ్రహ్మసముద్రం మండలంలో వైసీపీకి షాక్ ఇచ్చిన వాల్మీకులు
బ్రహ్మసముద్రం మండలం భైరసముద్రం, అజ్జయ్యదొడ్డి, తిప్పయ్యదొడ్డికి చెందిన వైసీపీలో కీలక నేతలుగా ఉన్న లక్ష్మన్న, వార్డు మెంబర్లు నీరుగంటి పాతలింగ, కుంటిపాలప్ప ఎర్రిస్వామి, రంగన్న, స్కూల్ కమిటీ చైర్మన్ రాయప్ప, గంగన్నలతో పాటు 74కుటుంబాలు మంగళవారం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరారు. వారికి సురేంద్ర బాబు టిడిపి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్