తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించండి: ఎర్రిస్వామి, రిచి

543చూసినవారు
తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించండి: ఎర్రిస్వామి, రిచి
బ్రహ్మసముద్రం మండలం గుండిగానిపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో మంగళవారం సమావేశమైన కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అమిలినేని సోదరుడు అమిలినేని ఎర్రిస్వామి, అల్లుడు రిచి కోరారు. బ్రహ్మసముద్రం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులతో కలసి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటించి ఓటు వేయాలని అభ్యర్థించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్