రోడ్లు, మౌలిక వసతులు కల్పించి బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తాం

63చూసినవారు
రోడ్లు, మౌలిక వసతులు కల్పించి బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తాం
శెట్టూరు మండలం లింగదీర్లపల్లి, బొచ్చుపల్లి గ్రామాలలో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. సురేంద్రబాబుకు టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు, మహిళలు, గ్రామస్థులు పూలవర్షం కురిపించి గజమాలతో ఘన స్వాగతం పలికారు. సురేంద్రబాబు మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలకు రోడ్లు వేసి బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. టిడిపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్