వైసిపి మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి అక్రమ కట్టడాలు తొలగించాలి

51చూసినవారు
శ్రీ సత్యసాయిజిల్లా అమరాపురం మండలం ఊదుగురులో రోడ్డుకు ఆనుకుని వైకాపా మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి హద్దు దాటి నిర్మించిన ప్రహరీ గోడను వెంటనే తొలగించాలని శనివారం ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు తెలిపారు. ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ ప్రహరీ గోడను 24 గంటల్లోపు తొలగించి రాకపోకలకు ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అధికారులు తొలగించకపోతే నేనే తొలగిస్తానని తెలిపారు.

సంబంధిత పోస్ట్