కార్యకర్తలకు నాయకులకు అండగా ఉంటా ఎమ్మెస్ రాజు

1550చూసినవారు
కార్యకర్తలకు నాయకులకు అండగా ఉంటా ఎమ్మెస్ రాజు
శ్రీసత్య సాయి జిల్లా మడకశిర పట్టణంలో యాదవ కళ్యాణ మండపం వద్ద టీడీపీ నాయకులు కార్యకర్తలతో సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ టిడిపి నాయకులు కార్యకర్తలు కష్టకాలంలో పని చేశారన్నారు. పార్టీలో నాయకులు కార్యకర్తలకు అండగా ఉంటామని తెలిపారు. అన్ని విధాలుగా తెలుగుదేశం పార్టీ ఆదుకుంటుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్