ఓటమి భయంతోనే వైసీపీ దాడి: నారా లోకేశ్

566చూసినవారు
ఓటమి భయంతోనే వైసీపీ దాడి: నారా లోకేశ్
చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై వైసీపీ దాడిని టీడీపీ నేత నారా లోకేశ్ ఖండించారు. "ప్రజాస్వామ్య ఎన్నికల వ్యవస్థలో గెలుపు ఓటములు సహజం. అపజయం తప్పదనే సంకేతాలతో వైసీపీ తన ఫ్యాక్షన్ విషసంస్కృతికి తెరలేపింది. నాని అన్నతో మాట్లాడాను. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించాను. పోలీసులు వైసీపీ మూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను." అని పేర్కొంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్