సీఎం జగన్ సిధ్ధం సభకు తరలి రండి

1903చూసినవారు
అనంతపురం జిల్లా రాప్తాడు వద్ద ఈ నెల 18 న ఎపి సియం వైయస్ జగన్ సీధ్ధం సభ కు హజరవుతున్నారని ఈ సందర్భంగ ప్రతి ఒక్క వైసిపి కార్యకర్త ఈ కార్యక్రమానికి రావాలని సోమందేపల్లి మండల కన్వీనర్ నారాయణరెడ్డి శనివారం పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా చిన్నబాబయ్యపల్లిలోని తన నివాసంలో ఆయన మాట్లాడూతు జగనన్నను మరో సారి సీఎం ను చేసుకునేందుకు అందరు కష్టపడదాం అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్