టీడీపీతో అన్ని వర్గాల అభివృద్ధి: సవితమ్మ

64చూసినవారు
టీడీపీతో అన్ని వర్గాల అభివృద్ధి: సవితమ్మ
శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలో పెనుకొండ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా పులేరు పంచాయతీ మా రెడ్డిపల్లి గ్రామములలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ప్రవేశపెట్టబోయే సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్