విద్యార్థులకు 22 సైకిళ్ల అందజేత

76చూసినవారు
విద్యార్థులకు 22 సైకిళ్ల అందజేత
గోరంట్ల మండలం మల్లాపల్లి గ్రామంలో దాతలు ఏర్పాటు చేసిన 22 సైకిళ్లను 142 యూనిఫాంలను విద్యార్థులకు మంగళవారం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ చేతులు మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్బంగా దాతలను మంత్రి అభినందించారు. కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్