జోరూగ ఎన్నికల ప్రచారం

2614చూసినవారు
జోరూగ ఎన్నికల ప్రచారం
శ్రీ సత్యసాయిజిల్లా పెనుకొండ మండలం మునిమడుగులో బుధవారం ఉదయం తేదేపా జనసేన ఉమ్మడి అభ్యర్థిని సవిత తన ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. స్థానిక తేదేపా నాయకుడు వెంకటరాముడు సమక్షంలో సవితకు ఘన స్వాగతం పలికారు గ్రామస్థులు. మొదటి సారి ఎమ్మెల్యే అభ్యర్థినిగ అడుగు పెట్టిన సవితకు నా భూతోః, నా భవిషత్ః అనే విధంగ అఖండ స్వాగతం లభించింది. ప్రచార రథంలో తన విజయ సంకేతం చూపిస్తు ప్రజలకు అభివాదం చేస్తు అందరికి ఓటు అభ్యర్థించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్