హిందూపురం ఎంపీ బి. కె. ని సన్మానించిన ఆర్య వైశ్య సంఘం నాయకులు

79చూసినవారు
హిందూపురం ఎంపీ బి. కె. ని సన్మానించిన ఆర్య వైశ్య సంఘం నాయకులు
పెనుకొండ పట్టణంలోని హిందూపురం ఎంపీ కార్యాలయంలో శనివారం పెనుకొండ ఆర్య వైశ్య సంఘ సభ్యులు బి. కె. పార్థసారథిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘ అధ్యక్షులు సుధాకర్ గుప్తా, ఆర్య వైశ్య నాయకులు రాజన్న, శ్రీరాములు, మోహన్ కృష్ణ పాల్గొన్నారు. అనంతరం హిందీ దివస్ కార్యనిర్వాహక కమిటీ కన్వీనర్ జాబిలి జయచంద్ర హిందీ దివస్ కార్యక్రమానికి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్