అత్యాచార ఘటన బాధితులను కలసిన ఎంపీ బి. కె. పార్థసారథి

64చూసినవారు
చిలమత్తూరు మండలం నల్లబొమ్మినిపల్లి గ్రామంలో నిన్న జరిగిన అత్యాచార ఘటన బాధితులను ఆదివారం హిందూపురం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంపీ బి. కె. పార్థసారథి వారినికలిసి మనోధైర్యాన్ని ఇచ్చారు. అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ నిన్నటి రోజు జరిగిన సంఘటన అమానుషం అని చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు కొల్లకుంట అంజినప్ప, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్