ఉపాధ్యాయులకు అప్రెంటిస్ విధానం వద్దు:డిటిఎఫ్

1048చూసినవారు
ఉపాధ్యాయులకు అప్రెంటిస్ విధానం వద్దు:డిటిఎఫ్
ఓబుళదేవరచెరువు మండల కేంద్రంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి గౌస్ లాజమ్ మాట్లాడుతూ డీఎస్సీ ద్వారా నియమించబడే ఉపాధ్యాయులకు 2 సంవత్సరాలు గౌరవ వేతనం ఇస్తామని తీసుకున్న నిర్ణయం కూడా ఎన్నో ఉద్యమాల ద్వారా రద్దు కాబడిన విధానాన్ని తిరిగి పునరుద్ధరించడమేనని డిటిఎఫ్ భావిస్తోంది. కావున డియస్సి ద్వారా చేపట్టే నియామకాలు అన్ని రెగ్యులర్ గానే ఉండాలని వారిని పూర్తి వేతనంతో నియమించాలని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్ట్