సరస మైనధరలకు నాణ్యమైన సరుకులు: మంత్రి సవిత

50చూసినవారు
సరస మైనధరలకు నాణ్యమైన సరుకులు: మంత్రి సవిత
శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం పక్కన రిటైల్ కిరాణా మర్చంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సబ్సిడీపై బియ్యం, కందిపప్పు కంపెనీ కేంద్రాన్ని గురువారం రాష్ట్ర బీసీ సంక్షేమం చేనేత, జౌళి శాఖ మంత్రి సవితమ్మ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెనుకొండ సబ్ కలెక్టర్ అపూర్వ భరత్, తహసిల్దార్ ఉదయ శంకర్ రాజు, సిఎస్డిటి ప్రభావతి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్