రాష్ట్ర ప్రజలు వైసిపి 5ఏళ్ళ పాలనలో విసిగిపోయారు

1914చూసినవారు
రాష్ట్రంలో 5ఏళ్ళ వైసిపి పాలనలో ప్రజలు విసిగి పోయారని పెనుకొండ టీడీపీ కూటమి ఎమ్మెల్యే సవితమ్మ పేర్కొన్నారు. మంగళవారం హిందూపురంలో కౌంటింగ్ కేంద్రం వద్ద గెలుపు అనంతరం సవితమ్మ మీడియాతో ఒక్క ఛాన్స్ అంటూ జగన్ అధికారం చేపట్టి రాష్ట్రం ను సర్వనాశనం చేశారన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ప్రజలు ఘన విజయాన్ని ఇచ్చారన్నారు.

సంబంధిత పోస్ట్