మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

68చూసినవారు
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని బీజేపీ శ్రీసత్య సాయి జిల్లా అధ్యక్షులు జి. ఎం. శేఖర్ పేర్కొన్నారు. సోమవారం పెనుకొండ నగర పంచాయతీ పరిధిలోని త్రిపుర రిసార్ట్ లో త్రిపుర యజమాని, బిజెపి సభ్యత్వ నమోదు బాధ్యుడు డాక్టర్ గోపీనాథ్ ఆధ్వర్యంలో మహిళల కోసం ఉచిత బ్యూటీషియన్, పార్లాల్ మేనేజ్మెంట్ పై పది రోజులపాటు జరిగే శిక్షణ కార్యక్రమాన్ని జిఎం శేఖర్ ప్రారంభించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్