విజిల్ గుర్తుకు ఓటువేసి గెలిపించాలని కోరిన స్వతంత్రఅభ్యర్థి

566చూసినవారు
విజిల్ గుర్తుకు ఓటువేసి గెలిపించాలని కోరిన స్వతంత్రఅభ్యర్థి
సత్య సాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం బీడుపల్లి తండాకు చెందిన రంగనాథ్ నాయక్ ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు విజిల్ గుర్తు కేటాయించారు. మంగళవారం నాడు ఆయన సాధారణంగా మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం పోటీ చేస్తున్నానని, అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేయడానికి పోటీ చేస్తున్నానని తెలిపారు. అనంతరం విజిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.

సంబంధిత పోస్ట్