పుట్టపర్తి: అనారోగ్యంతో ఉన్నవారిని పరామర్శిస్తున్న మాజీ ఎమ్మెల్యే

72చూసినవారు
పుట్టపర్తి: అనారోగ్యంతో ఉన్నవారిని పరామర్శిస్తున్న మాజీ ఎమ్మెల్యే
పుట్టపర్తి రూరల్ మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందిన శివా రెడ్డి భార్య నారాయణమ్మ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాదపడుతున్నారు. విషయం తెలుసుకున్న పుట్టపర్తి మాజీ శాసనసభ్యులు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఆదివారం వారి గృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని దేవుని ప్రార్థించమన్నారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్