రైల్వే ప్రయాణికులకు సకల సౌకర్యాలు

567చూసినవారు
అమృత్ రైల్వే స్టేషన్ పథకం కింద ప్రయాణికులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తాడిపత్రి భాజపా నాయకులు పేర్కొన్నారు. గురువారం స్థానిక రైల్వేస్టేషన్ లో రూ. 10. 70కోట్లతో పలు పనులకు ప్రధాని మోదీ వర్చువల్ విధానం ద్వారా శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రతాప్ రెడ్డి, అంకాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్