తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు వైసీపీలో చేరిక

1038చూసినవారు
తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు వైసీపీలో చేరిక
కనగానపల్లి మండలం ముక్తాపురం గ్రామానికి చెందిన హరిజన ఆనంద్, హరిజన నాగభూషణం సోమవారం టీడీపీ నుంచి వైసీపీలోకి చేరారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ పార్టీలో చేరారు. వారు వైసీపీ గెలుపు కోసం కృషి చేస్తామని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్