డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన జనసేన ఇన్ చార్జ్

83చూసినవారు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన జనసేన ఇన్ చార్జ్
రాయదుర్గం జనసేన పార్టీ ఇన్చార్జి మంజునాథ కరే గౌడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. రాయదుర్గం నియోజకవర్గ అభివృద్ధికి పెద్దపీట వేసేలా అధిక నిధులు మంజూరు చేయాలని కోరారు. ఏపీలో ఎన్డీయే కూటమి ఏర్పడిన తర్వాత మొదటిసారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను మంగళవారం విజయవాడ సెంట్రల్ ఆఫీసులో కలిసి పుష్పగుచ్చం అందజేసి మంజునాథ గౌడ శుభాకాంక్షలు తెలిపారు. డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందిచారన్నారు.

సంబంధిత పోస్ట్