బోడె రామచంద్ర యాదవ్ ను కలిసిన గాని ప్రతాప్ రెడ్డి

75చూసినవారు
రాయదుర్గం నియోజకవర్గం బీసీవై పార్టీ ఇంచార్జి గౌని ప్రతాపరెడ్డి శనివారం బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలో బీసీవై పార్టీ కార్యాలయంలో రామచంద్ర యాదవ్ ను కలిసి బొకే అందజేసి శాలువాతో సత్కరించారు. ఎన్నికల్లో తమ పార్టీ ని వైసీపీ పార్టీ నాయకులు తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన విషయాన్ని తెలిపారు. ప్రచారంలో దూసుకెళ్లిన తీరుని రామచంద్ర యాదవ్ కొనియాడారు.

సంబంధిత పోస్ట్