రాయదుర్గంలో ప్రారంభం అయిన ప్రజా సమస్యల పరిస్కారం

50చూసినవారు
రాయదుర్గం పట్టణంలో తాసిల్దార్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కారం కార్యక్రమం సోమవారం ప్రారంభించారు. తాసిల్దార్ చిట్టిబాబు ఆధ్వర్యంలో ప్రారంభించగా సమస్యల పరిష్కారం కోసం పలువురు బాధితులు అర్జీలను సమర్పించారు. గత ప్రభుత్వంలో ఈ కార్యక్రమానికి స్పందన పేరు ఉండగా ప్రస్తుత ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారం పేరు పెట్టిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్