వైభవంగా ప్రారంభమైన శ్రీవారి రథోత్సవ వేడుకలు

563చూసినవారు
రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ వేడుకల్లో ఆఖరి ఘట్టమైన రథోత్సవ వేడుకలు సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఆలయం నుండి స్వామివారి ఉత్సవ మూర్తిని బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. 12 గంటలకు మడుగుతేరు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. గోవింద నామస్మరణతో పరిసర ప్రాంతాలు మారుమోగాయి.

సంబంధిత పోస్ట్