బి. పప్పురు గ్రామంలో నీటి వృథా

58చూసినవారు
నార్పల మండలం బి. పప్పురు గ్రామంలో సత్యసాయి తాగునీటి పథకం పైప్ పగిలి పోయింది. దీంతో రోడ్డుపై నీరు ప్రవహిస్తోంది. పెద్ద ఎత్తున నీరు వృథాగా పోతుండటంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడంతో మోటార్లు ఆపి మరమ్మతు పనులు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్