బుక్కరాయసముద్రం: తాగునీటి పైప్ లైన్ కు మరమత్తు పనులు

72చూసినవారు
బుక్కరాయసముద్రం: తాగునీటి పైప్ లైన్ కు మరమత్తు పనులు
బుక్కరాయసముద్రం మండలంలోని జనచైతన్య కాలనీలో పలు చోట్ల తాగునీటి పైప్ లీకేజీల కారణంగా నీరు వృథాగా పోతుంది. స్థానికుల నుంచి విషయం తెలుసుకున్న తెలుగు మహిళా జిల్లా కార్యదర్శి అంచల రంగమ్మ పైప్ లైన్ కు మరమ్మత్తులు చేయించారు. ఆమె మాట్లాడుతూ కాలనీలో ఎటువంటి సమస్యనైనా పరిష్కరించేందుకు టీడీపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆమెతో తెలుగు మహిళా నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్