భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం

61చూసినవారు
భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం
గార్లదిన్నె మండలం పెనకచెర్లకు చెందిన శ్రావణి, గంగాధర అనే భార్యభ ర్తలు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీ సులు తెలిపారు. కుటుంబ సమస్యల కారణంగా శ్రావణి పురుగుల మందు తాగగా, ఈ విషయాన్ని తెలుసుకున్న భర్త గంగాధర కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కారణాలు తెలియాల్సి ఉంది. ఇద్దరినీ అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్