పుట్టపర్తి నియోజకవర్గం, కొత్తచెరువు మండల కేంద్రం నుండి సోమవారం మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆదేశాల మేరకు కొత్తచెరువు టిడిపి మైనార్టీ సీనియర్ నాయకుడు మాణిక్యం బాబా ఆధ్వర్యంలో పెనుకొండలో జరుగుతున్న రాకదిలి రా తెలుగుదేశం పిలుస్తుంది. అనే కార్యక్రమానికి భారీగా తెలుగుదేశం శ్రేణులు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా మాణిక్యం బాబా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కేరాఫ్ చంద్రబాబు అని కొనియాడారు.