వరద బాధితులకు ఎమ్మెల్యే సాయం

74చూసినవారు
వరద బాధితులకు ఎమ్మెల్యే సాయం
ఎమ్మెల్యే బండారు శ్రావణి ఆధ్వర్యంలో విజయవాడలో వరద బాధితులకు మంగళవారం సహాయ కార్యక్రమాలు చేపట్టారు. తెదేపా, జనసేన, కూటమి పార్టీల నాయకులు, బండారు నారాయణస్వామి ఛారిటబుల్ ట్రస్టు సహకారంతో గన్నవరంలోని అంబాపురంలో వరద బాధితులకు ఎమ్మెల్యే ఇంటింటికీ వెళ్లి నిత్యావ సర సరకులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే ఒక నెల వేతనం, ఎమ్మెల్యే తండ్రి రవికుమార్ ఒక నెల పింఛను చెక్కును విరాళంగా ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడుకు అందజేశారు.

సంబంధిత పోస్ట్