పుట్లూరులో దూరవిద్య పోస్టర్లు ఆవిష్కరించిన అధికారులు

85చూసినవారు
పుట్లూరులో దూరవిద్య పోస్టర్లు ఆవిష్కరించిన అధికారులు
పుట్లూరులో మండల అధికారులు దూరవిద్య పోస్టర్లను శుక్రవారం ఆవిష్కరించారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో విద్యాధికారులు శ్రీదేవి, ప్రేమ్ కుమార్ లు ఎంపీడీఓ యోగానందరెడ్డి, ఈఓఆర్డీ ఆనంద్ ప్రసాదులతో కలిసి పోస్టర్లను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ. చదువును మళ్ళీ కొనసాగించి బంగారు భవిష్యత్తును నిర్మించుకుందామని పిలుపునిచ్చారు. పదవ తరగతి, ఇంటర్ లకు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రవేశం పొందవచ్చన్నారు.

సంబంధిత పోస్ట్