సీఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం

75చూసినవారు
సీఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం
బుక్కరాయసముద్రం మండలం కేకే అగ్రహారం రైతులు సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ చిత్రపటాలకు గురువారం పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ. ఐఏబీ సమావేశంలో హెచ్ఎల్ సి కెనాల్ కు నీటి విడుదల పది రోజుల సమయాన్ని సీఎం సహకారంతో కుదించి రైతన్నల కోసం ముందస్తుగా ఎమ్మెల్యే నీటిని విడుదల చేశారని హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు కెనాల్ వద్ద వారిద్దరి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.

సంబంధిత పోస్ట్