అనంతపురం: బస్ సర్కిల్ ఏర్పాటు చేయాలని ఎంపీడీఓకి వినతి

76చూసినవారు
అనంతపురం: బస్ సర్కిల్ ఏర్పాటు చేయాలని ఎంపీడీఓకి వినతి
అనంతపురం జిల్లా కేంద్రం నుంచి తాడిపత్రికి వెళ్లే ఆరువసరల రహదారి నిర్మాణంలో భాగంగా శింగనమల మరువకొమ్మ దగ్గర ఉన్న సర్కిల్ కాకుండా శివపురం వద్ద సర్కిల్ ఏర్పాటు చేస్తున్నారని ప్రజలు తెలిపారు. దీంతో బస్సులు మరువకొమ్మ దగ్గర కాకుండా శివపురం దగ్గర ఆగుతున్నాయని, శింగనమలకు పోవాలంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారని గ్రామస్తులు ఎంపీడీఓకు వినతిపత్రం ఇచ్చారు. శింగనమల మరవ వద్ద సర్కిల్ ఏర్పాటు చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్