అతిసారం పై అవగాహన సదస్సు

70చూసినవారు
అతిసారం పై అవగాహన సదస్సు
అతిసారం నివారణకు తీసుకోవాల్సిన అంశాలపై హెల్త్ సిబ్బందికి మంగళవారం ఒక్కరోజు శిక్షణ కార్య క్రమం నిర్వహించారు. యాడికి స్థానిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు శిక్షణలో వైద్యాధికారి దేవ రాజన్ మాట్లాడుతూ బిడ్డ పుట్టిన ఆరు నెలల వరకు తల్లి పాలు మాత్రమే ఇవ్వాలన్నారు. పీహెచ్ఎన్ సుమతీదేవి, సిబ్బంది షబ్బీర్, సరోజమ్మ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్