తాడిపత్రిలో స్వల్ప ఉద్రిక్తత

10984చూసినవారు
తాడిపత్రి పట్టణంలోని తహాసిల్దార్ కార్యాలయం వద్ద ఉమ్మడి కూటమి అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి నామినేషన్ వేయడానికి వచ్చారు. ఈ సందర్భంలో ఆయనతో పాటు నలుగురిని పోలీసులు లోపలికి అనుమతిని ఇచ్చారు. మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి లోపలికి వెళ్లాలని ప్రయత్నించడంతో పోలీసులకు కార్యకర్తలకు మధ్య స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. జేసీకి పోలీసులు నచ్చజెప్పి వెనక్కి పంపడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్