నేడు పురపాలక అత్యవసర సమావేశం

69చూసినవారు
నేడు పురపాలక అత్యవసర సమావేశం
తాడిపత్రి పురపాలిక అత్యవసర సమావేశం ఈ నెల 26 వ తేదీన నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ రామ్మోహన్ రావు మంగళవారం తెలిపారు. సమావేశం బుధవారం ఉదయం 10. 30 గంటలకు జరుగుతుందని, పురపాలక కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది హాజరు కావాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్