జాతీయ స్థాయి అవార్డు పొందిన సేవకులకు ఘన సన్మానం

78చూసినవారు
జాతీయ స్థాయి అవార్డు పొందిన సేవకులకు ఘన సన్మానం
ఉరవకొండ పట్టణంలో శ్రీ గాంధీ హరిజన హాస్టల్ కమిటీ అధ్యక్షులు విశ్రాంతి సిడిపిఓ రామంజినమ్మ, కమిటీ సభ్యులు పాల్తూరు ఆనందరాజు ఆధ్వర్యంలో జాతీయ స్థాయి అవార్డు పొందిన బెంజ్ మాన్, మల్లికార్జునను సోమవారం గాంధీ హాస్టల్ కమిటీ సన్మానించారు. ఈ కార్యక్రమంలో అంకె తిప్పేస్వామి, సర్పంచ్ జగదిష్ గురు ప్రసాద్, విరుపాక్షి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్