తొలి కేబినెట్ భేటీలో అనంతపురం జిల్లా మంత్రులు

2923చూసినవారు
తొలి కేబినెట్ భేటీలో అనంతపురం జిల్లా మంత్రులు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తొలి మంత్రివర్గ సమావేశం సోమవారం ప్రారంభమైంది. జిల్లా మంత్రులు పయ్యావుల కేశవ్, ఎస్. సవిత, సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు తమ శాఖలపై పట్టు పెంచుకునేందుకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేయనున్నారు. తొలి మంత్రి వర్గ సమావేశం కావటంతో వివిధ వర్గాలకు లబ్ధి చేకూరేలా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్