వ్యాధులపై అవగాహన ర్యాలీ

67చూసినవారు
వ్యాధులపై అవగాహన ర్యాలీ
ఉరవకొండ మండలంలోని రాకెట్ల పిహెచ్సి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ నాగరంగయ్య ఆధ్వర్యంలో శనివారం నెరమెట్ల, రాయంపల్లి గ్రామాలలో డెంగ్యూ, మలేరియా వ్యాధులపై అవగాహన కల్పించారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ నాగరంగయ్య మాట్లాడుతూ. దోమ కాటు వల్ల వ్యాధులు వస్తాయని నీరు నిల్వ ఉన్నచోట దోమలు ఉండకుండా బ్లీచింగ్ పౌడర్ వేయాలని అన్నారు.

సంబంధిత పోస్ట్