ఉరవకొండలో ఎమ్మెల్సీ ఎన్నికల కు సర్వం సిద్ధం

2389చూసినవారు
ఉరవకొండలో ఎమ్మెల్సీ ఎన్నికల కు సర్వం సిద్ధం
ఉరవకొండ లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబందించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఎన్నికలు అధికారి ప్రతాప్ రెడ్డి తెలిపారు. స్థానిక కరిబసవ ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో పోలింగ్ కేంద్రాలకు, బ్యాలెట్ బాక్స్ లు, బ్యాలెట్ పేపర్స్ చేరుకున్నాయని, పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులతో పాటు భద్రత పరమైన ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని సోమవారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎన్నికలు జరుగుతాయని, ఎమ్మార్వ్వో సయ్యద్, డీటీ గురుప్రసాద్ లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్