ఐక్యతతో పండగ చేసుకోండి: డీఎస్పీ

1034చూసినవారు
ఐక్యతతో పండగ చేసుకోండి: డీఎస్పీ
పండగలను హిందువులు, ముస్లింలు ఐక్యతతో నిర్వహించుకోవాలని గుంతకల్లు డీఎస్పీ శివభాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం కూడేరు పోలీస్ స్టేషన్లో ఇప్పేరుకు చెందిన హిందూవులు, ముస్లిం ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ మొదటి వారంలో ఆ గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ఠ ఉండగా, దానికి దగ్గరలోనే రంజాన్ పర్వదినం రానుంది. ఈ క్రమంలో రెండు వర్గాలు సంబంధిత పండగలను ఎలాంటి ఘర్షణ వాతావరణం లేకుండా జరుపుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్