కాలినడకన పెన్నహోబిలం వెళ్లిన సంచార జాతుల కుటుంబాలు

1068చూసినవారు
రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో కార్యకర్తలు, నేతలు ఘనంగా సంబరాలు జరుపుకుంటున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో టీడీపీ సంచార జాతులకు చెందిన కుటుంబాలు, ఉరవకొండ నుంచి పెన్నహోబిలం వరకు కాలినడకన వెళ్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 101 టెంకాయలు కొట్టి సంబరాలు జరుపుకున్నారు. టీడీపీ అధికారంలోకి రావడం, ఉరవకొండలో పయ్యావుల కేశవ్ గెలవడంతో ఈ కార్యక్రమం చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్