ఈసీ వైఫ‌ల్యంతోనే రాష్ట్రంలో అరాచ‌కం: స‌జ్జ‌ల

54చూసినవారు
ఈసీ వైఫ‌ల్యంతోనే రాష్ట్రంలో అరాచ‌కం: స‌జ్జ‌ల
AP: ఈసీ పక్షపాత ధోరణితోనే వైసీపీ నేతలపై దాడులు జరిగాయ‌ని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. "అధికారులను మార్చిన చోటే హింస చెలరేగింది. ఈసీ వైఫల్యంతోనే రాష్ట్రంలో దాడులు, అరాచకాలు జరిగాయి. వైసీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేసి.. టీడీపీ నేతలను యథేచ్ఛగా బయట తిరగనిచ్చారు. కౌంటింగ్ సందర్భంగా కూడా అల్లర్లు చెలరేగే అవకాశం ఉంది." అని స‌జ్జ‌ల అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్