బద్వేలులో ఈశ్వరి ఆలయంలో దసరా వేడుకలు

55చూసినవారు
బద్వేలు పట్టణ పరిధిలోని ఈశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా వేడుకలు చేశారు. బుధవారం విశేష సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు కాయ, కర్పూరం సమర్పించి అమ్మవారి ఆశీర్వచనాలు పొందారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో నిర్వాహకులు రవితేజ, రమణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్