ప్రయాణికులకు మెరుగైన వస్తువులు కల్పించాలి: బిజెపి నాయకులు

2217చూసినవారు
బద్వేల్ పట్టణంలోని ఆర్టీసీ డిపో పరిధిలో ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించాలని బిజెపి కడప పార్లమెంట్ కన్వీనర్ బొమ్మన సుబ్బరాయుడు పేర్కొన్నారు. ఆదివారం ఆర్టీసీ డిపోను, పరిసరాలను బొమ్మన సుబ్బరాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోజులు గడుస్తున్న ఆర్టీసీ బస్టాండ్ పై భాగం స్లాబును వేయకపోవడం వలన ఇక్కడ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఆర్టీసీ అధికారులు తగు చర్యలు చేపట్టాలని కోరారు.

సంబంధిత పోస్ట్